తెలంగాణ ఏర్పడ్డాక పల్లెలన్నీ ‘సిరి’మల్లెలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాలకు నిధుల వరద పారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ఎనిమిదేండ్లలో గ్రామీణ లబ్ధిదార�
టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని డబిల్పూర్లో రూ.1.05 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను మంత్రి ముఖ్య �