గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న దుస్థితిని తెలుసుకోవాలంటే రాజకీయ నాయకులు సైతం తమ పిల్లలను ఒక్కరోజైనా ఆ స్కూళ్లకు పంపాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే �
గ్రామీణ భారతంలో విద్యాపరమైన మౌలిక సదుపాయాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు సీజేపీ వ్యవస్థాపకు�