ఉద్యోగుల ఆరోగ్యం సంస్థకు అత్యంత ప్రాధాన్యమని, వారి సంక్షేమానికి సింగరేణి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో�
కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ డిస్పెన్సరీలో సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.కిరణ్ రాజ్ కుమార్ సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షల కోసం వచ్చిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్