హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సంస్థ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఏ పద్ధతి ప్రకారం ఏజెన్సీని ఎంపిక చేశారు? ఆ ఏజెన్సీకి ఎంత చెల్లించారని అడిగితే ఎలాంటి సమాధ
కొవిడ్-19కు సంబంధించిన సమాచారం కావాలంటూ ఆర్టీఐ దరఖాస్తు చేసిన ఓ వ్యక్తికి అధికారులు షాకిచ్చారు. ఇదిగో మీరు అడిగిన సమాచారం అంటూ 40 వేల పేజీలు అందజేసి తీసుకెళ్ల మన్నారు.
ఇండోర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ఓ ప్రశ్నకు అధికారుల ఏకంగా 40,000 పేజీల్లో సమాధానం ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లను తీసుకెళ్లడానికి దరఖాస్తుదారుడు కారును తీసుకురాగా, కారు మొత్తం నిండిపోయింది.