అమరావతి : తమ డిమాండ్లను కూడా పరిష్కరించకపోతే ఈనెల 6న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు వెళ్తామని ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక వెల్లడించింది. ఈమేరకు ఈ రోజు 45 సమస్యలతో కూడిన మెమోర�
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయనను టీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్ మూడేళ్లపాటు సైబరాబాద్ సీపీగా �
మాజీ డీజీపీ| ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన నిన్న రాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.