ఈ నెల 27న ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ బస్భవన్కు తరలిరావాలని టీజీఎస్ ఆర్టీసీ జాక్ రాష్ట్ర ప్రతినిధులు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో గురువారం ఆర్టీసీ జాక్ చైర్మన్ ఈ వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్
యాజమాన్య అలసత్వం, సర్కారు నిర్లక్ష్యంపై ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం అన్ని ఆర్టీసీ డిపోలు, యూనిట్లలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.