ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు శనివారం ఉదయం 20 మంది ప
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది.