‘బస్సొస్తే బడికి.. రాకుంటే ఇంటికి’ అన్నట్లుగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థుల పరిస్థితి. ‘పాఠశాలకు వెళ్లొస్తాం.. మా ఊరికి బస్సు నడపండి మహాప్రభో..’ అంటూ నెత్తీనోరూ బాదుకున్నా
టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. రేపటి నుంచే ప్రారంభవుతుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు కుదించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే పరీక్షల నిర్వహణ�