Man Seeks Rs 50 Lakh Compensation | తన కుటుంబంతో కలిసి కుంభమేళాకు వెళ్లేందుకు ఒక వ్యక్తి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల రైలు ఎక్కలేకపోయాడు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల డబ్బు వాపస్ కోస
బెంగళూరు: చాక్లెట్ బార్లో పురుగులు కనిపించడంతో ఒక వ్యక్తి రూ.50 లక్షలు పరిహారం కోరాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్లో నివాసం ఉంటున్న ముఖేష్ కుమార్ కెడియా