హనుమకొండలోని కాకతీయ జూపార్క్లో నేటి నుంచి రాయల్ బెంగాల్ టైగర్స్, అడవి దున్నలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. డిసెంబర్ 2న హైదరాబాద్ నెహ్రూ జూపార్కు నుంచి రెండు పులులు కరీనా-శంకర్, 20 రోజుల క్రితం
ఢాకా: వేటగాడు హబీబ్ తాల్కూదార్ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన 20 ఏళ్లలో సుమారు 70 పులులను అతను చంపినట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న సుందర్బన్ అ