తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది కన్నడ సో యగం రష్మిక మందన్న. తాజాగా ఈ భామ బాలీవుడ్లో మరో బంపరాఫర్ను దక్కించుకుంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘విక్రమార్కుడు’ చిత్ర�
బాలీవుడ్లో యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాడు యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. తాజాగా ఆయన మరో భారీ యాక్షన్ సినిమాలో భాగం కానున్నట్లు తెలిసింది.