సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మూడు రోజుల కిందట జరిగిన ఖజానా జ్యువెల్లరీ, కేపీహెచ్బీలో వృద్ధ దంపతుల ఇంట్లో జరిగిన దోపిడీ.. దొంగతనాల కేసుల్లో నిందితుల ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదు.
అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న 12 మందిని మారేడ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నార్త్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు