న్యూఢిల్లీ: డిసెంబర్ 2024 నాటికి దేశంలో రోడ్ల మౌళికసదుపాయాలు అమెరికా తరహాలో ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు మౌళికసదుపాయాలు పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు అధికమవుతాయని,
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ) వాడుతున్న వాహనాల్లో 15 ఏండ్లు దాటిన వాటికి వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ పునరుద్ధరించరాదని కేంద్రం ప్రతిపాదించింది.