మల్కాజిగిరి ప్రాంతంలో రహదారి సమస్యలకు మోక్షం లభించనున్నది. ఏవోసీ రోడ్ల సమస్యలకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి.. అంతర్గత రోడ్లతో అనుసంధానం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సమీక్షలు
పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది. పారిశ్రామికవాడల్లో తగిన వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం న�