Road Blockades | కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ, లారీలు సకాలంలో పంపించడం లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మండలంలోని ఆలింపుర్, తమ్మడపల్లి గ్రామాల రైతులు రాస్తారోకోలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా చాలాచోట్ల కేంద్రాలు ఏర్పాటు �