విద్యుత్తు కోతలను నిరసిస్తూ గురువారం కూడా పలు జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపా�
రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దొరుకడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఈ మేరకు గు రువారం మెదక్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. యూరియా వ చ్చిందని అధికారులు చెప్పడంతో గురువారం మెదక్
Road Blockades | కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ, లారీలు సకాలంలో పంపించడం లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మండలంలోని ఆలింపుర్, తమ్మడపల్లి గ్రామాల రైతులు రాస్తారోకోలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా చాలాచోట్ల కేంద్రాలు ఏర్పాటు �