ఆర్ఎంపీలు, పీఎంపీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వారికి శిక్షణ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మరిచిపోయిందని ధ్వజమెత్తారు. సోమవారం ఇ�
ఆర్ఎంపీలను వేధిస్తున్న వైద్యాధికారులపై అసెంబ్లీలో చర్చిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట ఆర్ఎంపీలు మాజీమంత్రి హరీశ్రావును కలిసి వారి సమస్యలను