గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు కూడా బియ్యం వ్యాపారులు లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి సరిహద్దులు దాటించి అక్రమ వ్యాపారం చేసేవారు. ఇప్పడు సన్నబియ్యం ఇస్తుండడంతో వ్యాపారులు మరికొంత ధర చెల్లించి లబ్ధిదా�
రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. నవీపేట్ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం వాహనాన్ని ఆదివారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి నవీపేట్ మీదుగా మహారాష్ట్రకు �
పౌరసరఫరాల సంస్థలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం రవాణాపై వివాదం తలెత్తింది. కాలపరిమితి ముగిసినందున తాను స్టేజీ-1 గోదాముల నుంచి స్టేజీ-2 గోదాములకు బియ్యం రవాణా చేయలేనని ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర