Vikarabad | ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునః ప్రారంభమై నేటికీ 12 రోజులు గడిచి పోయాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం నిల్వలు తగ్గిపోతున్నాయని తపస్ జిల్లా ఉపాధ్యక్షులు బాకారం మల్లయ్య అన్నారు.
Bharat Rice | దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ సామాన్యులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. వచ్చే వారం నుంచే ‘భారత్ రైస్’ (Bharat Rice) పేరిట కి