దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బద్ది పోచమ్మ అమ్మవారికి మొకులు చ
వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొందరు ఒక్కరోజు ఇక్కడే ఉండి మొక్కులు సమర్పిస్తుంటారు. అయితే విడిది చేసే భక్తుల కోసం పట్టణంలో దాదాపు 400క�