అమరావతి,జూన్ 19: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలిపులు ఇచ్చారు. దీంతో అన్ని రకాల కార్యకలాపాలకు సాయంత్రం 6గ
నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా బ్యాంకు పని వేళలు | తెలంగాణలో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్ఎల్బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే