స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల జరిగిన సబ్ రిజిస్ట్రార్ల బదిలీలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తమకు అనుకూలమైన ఒక సబ్ రిజిస్ట్రార్కు అనుకున్న చోట పోస్టింగ్ ఇప్పించుకునేందుకు 12 మందిని బదిలీ చే�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు 2023-24 ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.4482 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.
రిజిస్ట్రేషన్లు| కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.