బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములు కొనుగోలు చేసుకునేవారు ఒక్కరోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. తెల్లారి రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేవి... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకందారులు, కొనుగోల�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనధికారిక సెలవు కొనసాగింది. రాష్ట్ర ప్రధాన కార్యాలయ సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్య పొద్దంతా వెంటాడింది.