ముంబై: గోవా హోటల్లో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు శనివారం ముంబైకి తిరిగి వస్తారని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ చెప్పడంతో జూలై 3,4 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక స�
ముంబై: మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ‘తొందరపాటు అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తుంది’ అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. డిప్యూటీ స్పీకర్ పంపిన అనర్హత నోట�