ప్రజాకవి,తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, వాగ్గేయకారుడు అందెశ్రీ సోమవారం మృతిచెందడంతో ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి చిన్నబోయింది. అందెశ్రీ మృతి తెలియగానే బంధువులు, స్నేహితులు విలప
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ శనివారం స్వగ్రామమైన మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామాన్ని సందర్శించారు. ‘జయ జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన తర్వాత తొలిసారి అందెశ్రీ