దేశంలోనే అత్యధికంగా జీవాల పెంపు మన రాష్ట్రంలోనే ఉన్నదని, అందులో వనపర్తి జిల్లా ముందంజలో నిలిచిందని వ్యవసాయశా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాజపేట గ్రామశివారులో ప�
వేసవిలో ఉష్ణోగ్రతలు రోజు, రోజుకూ తీవ్రమవుతున్నాయి. పాడిగేదెలకు తగిన సంరక్షణ చర్యలు చేపడితే అధిక పాల ఉత్పత్తిని సాధించవచ్చు. ఎండల తీవ్రత నుంచి సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువగా కాపాడితే అంత పాల ఉత్పత్తి సాధిం