జిల్లాలోని పలు గ్రామాల రైతులకు బుల్లెట్ ట్రైన్ టెన్షన్ వెంటాడుతున్నది. ఈ ట్రైన్ ప్రాజెక్టు ప్రభావంతో ఎవరి భూములు పోతాయోనన్న ఆందోళనతో పలు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అంతేకాకుండా శివారు గ్రామాల్ల�
ఐటీ కారిడార్ కేంద్రమైన సైబర్సిటీపై హైడ్రా ఎఫెక్ట్ పడింది. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలంటూ హైడ్రా కూల్చివేతలతో దడ పుట్టించడంతో సైబర్ సిటీతో పాటు ఎక్కడైతే చెరువులు తదితర జల వనరులు ఉన్నాయో ఆయా ప్ర�