విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు పఠనోత్సవాన్ని (రీడింగ్ క్యా�
పఠనం నిత్యకృత్యమైనది. ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో పఠనం వల్ల కలిగే బహుళ ప్రయోజనాల గురించి చర్చ జరగాలి. దినచర్యలో భాగంగా పఠనాన్ని ఒక అలవాటు గా చేసుకొని ఎదిగిన వ్యక్తుల గురించి తెలియ పరచాలి.