బోనకల్లు మండల కేంద్రంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. ఇక్కడి రహదారులపై రాకపోకలు సాగించడం ప్రమాదభరితంగా ఉంటోంది. తరచూ ప్రమాదాలు జరుగుతుండడమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. మండల కేంద్రంలోని జంక్షన్లో �
దేవరకద్ర మీదుగా వెళ్లే ప్రయాణికుల నిరీక్షణకు తెర పడనున్నది. రూ.24.63 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆర్వోబీ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. నిత్యం వేలాది వాహనాలు వెళ్లే హైదరాబాద్-రాయిచూర్ రహదారిపై రైల్వేట