Karnataka Minister | పహల్గామ్ ఉగ్రవాదులు మతం గురించి అడగలేదని కర్ణాటక మంత్రి తెలిపారు. ‘కాల్పులు జరిపే వ్యక్తి ఆగి కులం, మతం గురించి అడుగుతాడా. కాల్పులు జరిపి వెళ్లిపోతాడు. ప్రాక్టికల్గా ఆలోచించాలి’ అని అన్నారు.
Beer | కర్ణాటకలో బీర్ల రుచి చేదెక్కనుంది! వాటి ధరల పెంపునకు సంబంధించి శుక్రవారం సిద్ధరామయ్య సర్కారు తుది నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం అంతిమ నిర్ణయం తీసుకొంటే ఈ నెల 20 నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందన�