ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రథ సప్తమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు కొనసాగగా..సాయంత్రం స్వామివారి రథోత�
తిరుమలలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వాహనసేవతో ప్రా రంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయా న్ని సర్వాంగ సుందరగా ము స్తాబు చేశారు. రకరకాల పు ష్పాలతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. వేడుకల్లో భాగంగా ఉదయం 5.30 గ