నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన స్థలానికి మంగళవారం రాత్రి ర్యాట్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎల్అండ్టీ బృందాలు చేరుకొని అక్కడి దృశ్యాలను చిత్రీకరించాయి.
Rat Miners: ర్యాట్ మైనర్స్ వచ్చేశారు. ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మందిని రక్షించిన ఆ స్పెషలిస్టులు ఇప్పుడు ఎస్ఎల్బీసీకి చేరుకున్నారు. మొత్తం 12 మందిలో.. ఆరుగురు ఇప్పటికే చేరుకున్
Rat Miners | అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత తమ ప్రాణాలు పణంగా పెట్టి టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడిన తమ సేవలను ప్రభుత్వం సరిగా గుర్తించలేదని ర్యాట్ మైనర్స్ ఆరోపించారు. కేవలం రూ.50,000 చెక్కు ఇచ్చి చే�