Sangareddy సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండ గ్రామ పంచాయతీ పరిధి పర్వతాపూర్ శివారులో అరుదైన ఖనిజనిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది.
సముద్ర పరిశోధనలో జపాన్ అతిపెద్ద విజయం సాధించింది. సముద్రంలో అరుదైన ఖనిజాన్ని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త ఆవిష్కరణ 500 సంవత్సరాలకు సరిపడా అవసరాలను తీర్చగలదని నమ్ము