ఫేక్ యాప్తో ర్యాపిడో డ్రైవర్లు జనాన్ని మోసం చేస్తున్నారంటూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్మీడియాలో ప్రజలను హెచ్చరించారు. దీనిపై స్పందించిన ర్యాపిడో కంపెనీ బాధ్యుడైన సదరు డ్ర
ర్యాపిడో.. తెలంగాణ వ్యాప్తంగా తన సేవలను విస్తరించింది. ఇప్పటికే పలు నగరాల్లో రైడింగ్ సేవలను అందిస్తున్న సంస్థ..తాజాగా మరో 11 పట్టణాలకు ఈ సేవలను విస్తరించింది.
ర్యాపిడో తమకు సరైన గిట్టుబాటు ధర కల్పించకుండా కమీషన్ల రూపంలో అన్యాయం చేస్తున్నదని ట్యాక్సీ డ్రైవర్లు మంగళవారం మాదాపూర్లోని ర్యాపిడో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వంద మంది డ్రైవర్లు ఒక్కసారిగా కార్�