మంచాల, జూలై 11 : పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధికి బాటలు పడ్డాయని, పల్లెప్రగతి నిరంతర ప్రక్రియని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలం పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ నర్మద అధ్యక్షతన పల్లెప్రగ�
షాబాద్, జూలై 11: జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్ డివిజన్లలో ఉదయం నుంచి ఆకాశం మబ్బులతో కమ్ముకున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు కురిసిం�
కొన్ని రోజులుగా భారీ వర్షాలు.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు జిల్లాలో ఈ ఏడాది సాగు లక్ష్యం 5,24,333 ఎకరాలు ఇప్పటివరకు 1,10,677 ఎకరాల్లో సాగు.. అత్యధికంగా పత్తి, కంది, మక్కజొన్న పంటల సాగుకే మొగ్గు రైతులకు సరిపడా ఎర�
మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందుబాటులోకి రైతు వేదిక, డంపింగ్ యార్డు, వైకుంఠధామం ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం గ్రామ సమీపంలో అందమైన పల్లె పకృతి వనం పెంట కుప్పలు, పురాతన ఇండ్ల తొలగ
74 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం.. భాగస్వాములవుతున్న ప్రజలు, నేతలు ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ ముగిసిన పది రోజుల ‘పల్లె, పట్టణ ప్రగతి’ అందంగా ముస్తాబైన గ్రామాలు, మున్సిపాలిటీలు అటవీ సంపదను పెంచేందుకు ప్ర�
ఏడేండ్లుగా రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సమైక్య ప్రభుత్వంలో ఏడాదికి రూ.2 కోట్ల నిధులే.. తెలంగాణ ప్రభుత్వంలో భారీగా నిధులు మంజూరు పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి రెండేండ్ల
ప్రగతి పథంలో దూసుకెళ్తున్న గ్రామం ప్రతి వీధిలో సీసీ రోడ్డు, ఇంటింటికీ మరుగుదొడ్డి మురుగునీటి కాల్వల నిర్మాణం నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో చెత్త సేకరణ తండాకు అందాన్ని తెచ్చిన పల్లె ప్రకృతి వనం గ్రామ నర్�
షాద్నగర్టౌన్, జూలై 9 : తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా శుక్రవారం 28వ వార్డులో జడ్పీ చైర
ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 9 : గొల్లకురుమలతో పాటు కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ర�
మంచాల, జులై 9 : సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా శుక్రవారం మండలంలోని తాళ్లపల్లిగూడ, ఆరుట్ల, మంచాల, ఆగపల్లి, కాగజ్ఘట్, రంగాపూర్ తది�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి త్వరలో 4.70లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అల్లవాడలో రూ.52.5 కోట్ల గొర్రెలు అందజేత శంకర్పల్లిలో పాఠ్యపుస్తకాలు పంపిణీ శంకర్పల్లి, నవాబుపేట, చేవెళ్ల �
షాద్నగర్టౌన్, జూలై 8 : పుడమితల్లి పులకరించే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణ, పల్లె ప్రగతి, హరితహారంలో భాగంగా గురువారం మున్సిపాలిటీలోని 16, 18, 26వ వార్డుల్లో మున్సి�
పల్లెప్రగతితో స్వచ్ఛ గ్రామంగా.. ఊరంతా పచ్చదనం, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు వంద శాతం పన్ను వసూళ్లు పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డ్,వైకుంఠధామం ఏర్�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి త్వరలో 4.70లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అల్లవాడలో రూ.52.5 కోట్ల గొర్రెలు అందజేత శంకర్పల్లి, అల్లవాడలో పాఠ్యపుస్తకాలు పంపిణీ శంకర్పల్లి, నవాబుపేట,