టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ఈ శ్రీరామనవమికి తన అభిమానులకు , సినీ ప్రేక్షకులకు శుభాకాంక్షలుచెప్పేశాడు. ఖిలాడీగా వచ్చి అందిరికీ నవమి శుభాకాంక్షలు తెలిపాడు. రమేష్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమ�
కరోనా మహమ్మారి టాలీవుడ్కి నిద్ర లేకుండా చేస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నప్పటికీ చిత్ర బృందంలో ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. దీంతో షూటింగ్ వాయిదా వేయాల్సిన పరిస�
ఈ ఏడాది క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేసిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా, ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపు�
ఈ ఏడాది క్రాక్ సినిమాతో పలకరించిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్లైన్ . ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయ�