ద్వాపర యుగం నాటి రామేశ్వరంలో ఉన్న ఉత్తర రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ప్రతి సోమవారం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇక్కడ భక్తుల తాకిడి ఎక
మల్లు భట్టివిక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి తొలిసారి ఆయన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురానికి విచ్చేశారు.