భారత శిల్ప కళా రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దిగ్గజ శిల్పి, పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ (100) కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బుధవారం అర్ధరాత్రి నోయిడాలోని స్వగృహంలో ఆయన మరణించారు. ఈ మేరకు ఆ�
ట్యాంక్బండ్లోని 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ రూపకర్త, ప్రఖ్యాత భారత శిల్పి రామ్ వాంజీ సుతార్ (Ram Sutar) కన్నుమూశారు. నోయిడాలోని కుమారుడి నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు.