గ్రామస్థుల సమక్షంలో అప్పగించిన మావోయిస్టులు కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 8: ఐదు రోజులుగా మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న జవాన్ రాకేశ్వర్సింగ్కు గురువారం విముక్తి లభించింది. మావోయిస్టులు గురువారం అతడిని �
రాకేశ్వర్ సింగ్ | మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మీనూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.