వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో తూర్పు నౌకాదళ రాడార్ స్టేషన్ను నెలకొల్పేందుకు 12 లక్షల చెట్లను తొలిగించనున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి రాకేశ్
వ్యక్తులకు తెలియకుండా వారి మొబైల్ ఫోన్ సంభాషణను రికార్డు చేయడం రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం వారి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ కొత్త అధిపతి(పీసీసీఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ప్రస్తుతం పీసీసీఎఫ్గా ఉన్న ఆర్ శోభ పదవీ విరమణ పొందటంతో ఆయనకు పీసీసీఎఫ్గా, హెడ్