ఆర్థిక మంత్రి హరీశ్రావు ఎన్నికల వ్యూహాలు ఫలిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్న హరీశ్రావు రాజకీయ ఎత్తుగడలకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు
సదాశివపేట, సెప్టెంబర్ 11: సంగారెడ్డి నియోజకవర్గంలోని బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సదాశివపేట మండలం మద్దికుంట చౌరస్తా వద్ద ఆదివారం బీజేపీ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్�