కేటాయించిన సీట్లలో పావు శాతం కూడా గెలవకుండా మిత్ర పక్షాలను పరోక్షంగా అధికారానికి దూరం చేస్తున్న కాంగ్రెస్.. యూపీలోనూ అదే పంథా అనుసరిస్తున్నది. మిత్రపక్షం సమాజ్వాదీ పార్టీతో సమానంగా సీట్లు కేటాయించాల
AAP MLA | ఢిల్లీలో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ (Rajendra Pal Gautam) కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
Rajendra Pal Gautam:ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam) వివాదంలో ఇరుక్కున్నారు. సామూహిక మత మార్పిడి కార్యక్రంలో ఆయన పాల్గొన్నారు. బౌద్ధమతం