గత కొన్ని నెలలుగా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఓ సినిమా గురించి ఎదురు చూస్తుంది. ఆ సినిమా మరేదో కాదు బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్ర�
అదేంటి.. తండ్రిపై రాజమౌళికి ఎందుకు అసంతృప్తి ఉంటుంది.. ఆయనే కదా కథలన్నీ ఇచ్చేది.. అక్కడ కానీ తేడా వచ్చిందా అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు.. కాకపోతే ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చేసిన పనికి రాజమౌళి మాత్రం కాస్�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తె
‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా మంచ
ఈ మాయదారి కరోనా వైరస్ వచ్చి ఇలా అయిపోయింది కానీ లేదంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగేవి. అయితే ప్రత్యక్ష వేడుకలు లేకపోయినా తన సినిమాలతో అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పడుతు�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఏదైన సర్ప్రైజ్ ఇస్తారా లేదా అనే అనుమానంలో అభిమానులు ఉండగా, వారం
బిజినెస్ మ్యాన్ ఆడియో వేడుకలో మహేశ్ బాబుతో తాను సినిమా చేస్తే ఏజెంట్ తరహా పాత్ర చేస్తానని.. జేమ్స్ బాండ్ అయితే బాగుంటుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అలాంటి కథనే విజయేంద్ర ప్రసాద్ కూడా సిద్ధం చేస్తున్నట్ల
బాహుబలి చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్క�
తెలుగు ఇండస్ట్రీ స్థాయితో పాటు మార్కెట్ ను కూడా తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెట్టిన సినిమా బాహుబలి. తొలి భాగంతోనే 400 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన రాజమౌళి.. రెండో భాగంతో దాన్ని మించి మాయ చేసాడు. ఈ సినిమా �
ఎంత పెద్ద దర్శకుడు అయిన కెరీర్లో ఒక్కోసారి భయపడతాడు. తన సినిమాను చూసుకుని టెన్షన్ పడతాడు. దర్శక ధీరుడు రాజమౌళికి కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది.