ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కరువు ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు వేసవిని తలపిస్తున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతుండగా
జిల్లాలో ఎల్నినో ప్రభావం, నైరుతి రుతుపవనాల అనిశ్చితితో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో రైతులు తీవ్ర ఆం దోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు �