అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో 9 మంది కూలీలు మృతిచెందారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి (Posani Krishna Murali) అన్నమయ్య జిల్లా కోర్టులోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా.. అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు
AP News | వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రైల్వేకోడూరులోని లక్ష్మీ థియేటర్కు సంబంధించిన స్థల వివాదంలో గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.