రాజాపేట మండలంలోని నేమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల పశు వైద్యాధికారి చంద్రారెడ్డి విద్యార్థులకు రేబిస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రేబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో వీధుల్లో తిరిగే జంతువులైనా.. పెంపుడు జంతువులైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి బారిన పడే అవకాశాలు లేకప
వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందల్వాయికి చెందిన బాలుడు ఇటీవల హైదరాబాద్లో ఊరకుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన అందరినీ కలిచివేసింది.
హైదరాబాద్ : రేబిస్ వ్యాధి ముదిరిందన్న భయంతో ఉరేసుకొని రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో సోమవారం ఈ ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండల కేంద్రానికి చెందిన �