వ్యవసాయ పొలాలకు లోఓల్టేజీ లేకుండా నాణ్యమైన కరెంట్ను సరఫరా చేయాలని నాచహళ్లి సబ్స్టేషన్ పరిధిలోని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తి మండలం నాచహళ్లి, సవాయిగూడెం, పెద్దగూడెం, పెద్దగూడెంతండాలకు చె
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో కరెంట్ కాంతులు ప్రసరిస్తే.. కాం గ్రెస్ పాలనలో ‘కట్'కట మొదలైంది. ఎడాపెడా కోతలపై ప్రజలు, వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.