చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
chinese city Qingdao చైనాలో కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశ సీనియర్ ఆరోగ్యాధికారి బో తావో ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. క్వింగ్డావో నగరంలో ప్రతి రోజూ సుమారు 5 లక్షల మంది