తెలంగాణ కథలను విశ్వవ్యాప్తం చేసిన రచయితల్లో డా. టి. సంపత్ కుమార్ ఒకరు. తొలి కథా సంపుటి ‘లియోసా’తోనే.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పల్లె నుంచి ఢిల్లీ వరకూ సాగిన తన జీవితానుభవాలకు సమాజంలోని �
భారత దేశంలో సిపాయిల తిరుగుబాటుకి ముందు ఈశాన్య ప్రాంతంలో జరిగిన నిజమైన కథే ఈ నవల. బ్రిటిష్ వలసవాదులు మన దేశ అటవీ సంపదను కొల్లగొట్టేందుకు ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తారు. దీనికి వ్యతిరేకంగా స్థానిక గిరిజ�