కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. తోపుడుబండిపై పండ్లు విక్రయించి జీవనోపాధి పొందే ఆ దంపతుల కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు.
గంటకుపైగా ఎదురుచూసినా అంబులెన్స్ రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఒక తోపుడు బండిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టారు. ఆ వ్యక్తి భార్య, కుమారుడైన చిన్న పిల్లవాడు ఆ బండిని తోశారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస