సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు నష్టపరిహారం ఇవ్వకుంటే, కాలువ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వమని భూనిర్వాసిత రైతులు హెచ్చరించారు. జూలూరు
కొండపోచ మ్మ కాలువ నిర్మాణం రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం 17వ రోజుకు చేరుకుంది. మండలంలోని చిన్నచింతకుంట, బ్రాహ్మణపల్లి, శివంపేట్ మండలం చెన్నాపూర్ గ్రామా ల రైతులు ఆదివారం దీక�
రెండేండ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కెనాల్ నిర్మాణ పనుల కోసం తెప్పించిన ఇసుక, కంకర మాయమైందని కాంట్రాక్టర్ జేబీ, నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇంజినీర్ వేణు ఆరోపించారు. ఆదివారం ఖాళీ అయిన డం�